Thursday, February 21, 2013

జిల్లాలకు గ్రూపు-4 ఫలితాలు

రాష్ట్ర ప్రజాసేవా సంఘం (ఏపీపీఎస్సీ) గ్రూపు-4 పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 20న అన్ని జిల్లాలకు పంపింది. ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను కోరింది. జాబితాలు అందిన వెంటనే జిల్లా కలెక్టర్లు నియామకాల ప్రక్రియను చేపడతారని అధికారవర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment